ఎన్నికల్లో టీడీపీకి 120 సీట్లు ఖాయమని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అండ్ కో రచ్చ రచ్చ చేస్తున్నారు. గెలుపుపై అంత నమ్మకం ఉంటె ఈసీపైన ఆరోపనలు చేయడం, ఈవీఎంలు పనిచేయడంలేదని ఢిల్లీ వెల్లి నానాయాగి చేయడం చూస్తె బాబు పూర్తి డిప్రెషన్లో కి వెల్లినట్లు తెలుస్తోంది.
టీడీపే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక సంతాప తీర్మానాలెందుకు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఉమ పిడకలు విసురుతున్నారు. కోడెలేమో జగన్ ఎప్పటికి సీఎం కాలేరని వృద్ధాప్యం వల్ల ఏదేదో మాట్లాడుతున్నారు. మీరే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక సంతాప తీర్మానాలెందుకు చదువుతున్నారు. సొంత డబ్బా అలవాటే గదా. కొట్టుకోండి పోయేదేముంది.’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీనె మరో సారి అధికారంలోకి వస్తామని అంత నమ్మకం ఉంటె ప్రతిపక్షాలు, ఈసీ, ఈవీఎంలమీద పడి రంకెలు వేయడం ఎందుకో బాబుకే తిలియాలి….?