Friday, April 19, 2024
- Advertisement -

పెజాసేవ అంటే పవన్‌కి ఉన్న కసికి అసలు కారణం ఇదిగో

- Advertisement -

తెలుగు ప్రజల అభిమానాన్ని మెగా ఫ్యామిలీ మొత్తం కూడా రాజకీయంగా ఎలా క్యాష్ చేసుకుంటూ ఉందో కంటికి కనిపిస్తూ ఉన్న విషయమే. అయినప్పటికీ కొంతమంది మూఢాభిమానులు ఇప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే దోషి…..అది కూడా అల్లు అరవింద్ చేయించాడు…….కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సుద్దపూస అని భజన చేస్తూ ఉంటారు. తాను భార్యగా ఉండగానే మరొక అమ్మాయిని తల్లిని చేసి ఆమెతో బిడ్డను కన్నాడు పవన్ కళ్యాణ్……..ఇక నేనేం చేయాలి అని రేణుదేశాయ్ ఆవేధనగా అడిగిన ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు…….కానీ అలాంటి నమ్మించి గొంతు కోసే నేచర్ ఉన్న పవన్‌ని మాత్రం అభినవ మదర్ థెరిస్సాగా అదే పనిగా పొగుడుతూ ఉంటారు. ఆ పవర్ స్టార్ కూడా సినిమాలను మించి రాజకీయాల్లో అద్భుతపెర్ఫార్మెన్స్‌తో జీవించేస్తున్నాడు.

గట్టిగా దుమ్ములేస్తే ప్రజలను వదిలేసి బెంజ్ కార్‌లో పారిపోయే పవన్ కళ్యాణ్‌కి పెజాసేవ అంటే ఎందుకింత కసి? ఏ ప్రయోజనాల కోసం? ఎవరి ప్యాకేజ్‌ల కోసం? ఎవరికి మేలు చేయడానికి? 2009ఎన్నికల్లో కనిపించిన పవన్ ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో మళ్ళీ దర్శనమిచ్చాడు? ఇప్పుడు 2019ఎన్నికలకు మరోసారి తగుదునమ్మా అంటూ రెడీ అయిపోయాడు? అసలు పవన్ ఉద్ధేశ్యాలేంటి? పవన్ స్వార్థం ఏంటి? ఈ మొత్తం వ్యవహారాన్ని పవన్ ఏ చంద్రబాబుకు బాకా ఊదుతున్నాడో ఆ బాబు కోసం బానిసల్లా పనిచేసే పచ్చ మీడియా జనాలు ఎలాగూ ప్రజలకు వివరించరు. కానీ నేషనల్ మీడియాకు ఇలాంటివేవీ ఉండవు కదా. అందుకే పవన్ బట్టలూడదీసిన రేంజ్‌లో అసలు నిజాలను సాక్ష్యాలతో సహా వివరించేసింది. ఆ వివరాలు చదివి పవన్ ఎలాంటి రాజకీయ నాయకుడో మీరే నిర్ణయించుకోండి. రాజకీయ రణక్షేత్రంలో గెలిచేవోడికి, ఓడినవాడికి కూడా ప్రజల సమక్షంలో ఉండి పనిచేస్తూ ఉంటే గౌరవించాల్సిందే. కానీ ఇలాంటి ప్యాకేజ్, కలెక్షన్స్ కోసం అమ్ముడుపోయే నాయకులను, ఐదేళ్ళకోసారి ఎన్నికల కోసం మాత్రమే బరిలో ఉండే నాయకులను ఎలా గౌరవించాలో ప్రజలే నిర్ణయించుకోవాలని విజ్ఙులు అభిప్రాయపడుతున్నారు.

పవన్ రహస్యంగా అమెరికా ఎందుకు వెళ్ళాడు? రాగానే జగన్ మీద దాడి ఎందుకు పెంచాడు ?
– Pioneer అనే ఆంగ్ల పత్రిక ఏమి చెబుతోంది ?

Nov 18 న ముంబై వెళ్లిన పవన్ 22 వ తేదీ చెన్నై ప్రెస్ మీట్ లో మాట్లాడాడు కానీ మధ్యలో నాలుగు రోజులు ముంబై నుంచి అమెరికా వెళ్లి కొంతమంది వ్యక్తులను కలిసాడు. ఇండియా వచ్చాక జగన్ మీద అసంబద్దమైన దాడి పెంచాడు
దీని వెనక వైసీపీ ని దెబ్బ కొట్టే పెద్ద స్కెచ్ ఉంది అని రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి

ముక్యంగా కాంగ్రెస్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన లో చేరాక అప్పటిదాకా చక్రం తిప్పుతున్న కాపు నాయకులు మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్ లాంటి నాయకులను పవన్ పక్కన పెట్టేసాడు. వీరి ఇరువురి స్థానాన్ని లింగమనేని రమేష్ ఆక్రమించాడు .ఇప్పుడు పవన్ కేవలం లింగమనేని మాటే వింటాడు
( విజయవాడ లో బాబు నివాసముంటున్న అక్రమ కట్టడం ఈ లింగమనేనిదే, 10 కోట్ల విలువ చేసే 2 ఎకరాలు పవన్ కు 20 లక్షలకు ఇచ్చింది కూడా ఈ లింగమనేనే. లింగమనేని బాబు బినామీ అని టాక్. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్ ఇద్దరు కూడా బాబు సామాజిక వర్గమే )

నాదెండ్ల మనోహర్ కు బెస్ట్ ఫ్రెండ్ ఈ లింగమనేని రమేష్ పవన్ లింగమనేని మనోహర్ ల ప్లాన్ ఏంటంటే జగన్ కు అండగా ఉన్న SC-ST ల ఓట్లు చెల్లచి బలహీన పరచడమే అని ఒక సీనియర్ టీడీపీ విశ్లేషకుడు చెప్పాడు

ఈ మధ్యనే చంద్రబాబు కాంగ్రెసోళ్ల దగరికి పోకుండా నా దగరికి వస్తే మద్దతిచ్చేవాడిని కదా అని పవన్ అన్నాడు

చూస్తుంటే పవన్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా నారా ప్రొడక్షన్స్, నిర్మాత లింగమనేని రమేష్ లాగా ఉంది !!!

Note:మేధావి ,జర్నలిస్ట్ విశ్లేషకుడు మరియు మాజీ RTI కమీషనర్ అయిన విజయ్ బాబు జనసేనకు రాజీనామాచేసాడు
విజయ్ బాబు కరుడుకట్టిన వంగవీటి రంగా అభిమాని.గతంలో రంగా రాదా మిత్ర మండలి తరపున స్టూడెంట్ లీడర్ గా ఉన్నారు విజయ్ బాబు.

దీని ద్వారా జనసేన లో ఉన్న కాపు మేధావులు నాయకులు కూడా అసహనంగా ఉన్నారు అని తేటతెల్లం అయింది

[Pioneer అనే ఆంగ్ల పత్రికలో వచ్చిన రెండు పెద్ద పెద్ద ఆర్టికల్స్ ను కుదించి సంక్షిప్తంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది

Janasena Chief Pawan Kalyan going off the radar for four days last week has set off speculations among political parties

The background of what has become a contentious discussion is that Pawan Kalyan went to Mumbai on 18th of this month.His next appearance was on November 22 in Chennai where he addressed a press conference. It is learnt that during the interim, he had been to United States on a short trip. The Star had taken off for US from Mumbai to return to Chennai.

What is intriguing is soon after his trip,he has started targeting the principal opposition -YSR Congress Party. And the intensity of his criticism is unusually high when compared to the way he went about it in the past.

This has set off speculation as to whom he met in Mumbai, under whose direction he had gone to US secretly and the person or persons Kalyan had met in United States.

Meanwhile , In the recent past , Janasena leaders like Madasu Gangadharam and Thota Chandrasekhar are feeling suffocated in the party, particularly after the entry of Nadendla Manohar into the party.

It is being stated that Gangadharam and Chadrasekhar have now been sidelined and thier positions have been taken by Infra-man Lingamaneni Ramesh, who now has Pawan Kalyan’s ear , Party sources said.

After the entry of Nadendla Manohar , several kapu leaders were kept aside by the party Chief Pawan kalyan.

Former speaker Nadendla Manohar who is a close friend of Lingamaneni Ramesh is now leading the party.

If Pwan-Lingamaneni-Manohar’s plan works out
, It will steal the SC-ST voting of YSRCP and YCP has to face tough time, said a senior TDP analyst. ]

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -