Saturday, April 20, 2024
- Advertisement -

బీహార్ లో మోగనున్న ఎన్నికల నగారా!

- Advertisement -

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది.243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కోవిడ్ -19 మార్గదర్శకాలు మరియు సామాజిక దూర నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు జరుపనుంది ఈసీ. కాగా, శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే విలేకరుల సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) ప్రకటించనుంది. ఎన్నికలు అక్టోబర్ చివరివారంలో జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

ఇటు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల పొత్తు కూడా కుదిరింది. రెండు మూడు రోజులలో సీట్ల పంపకాలపై స్పష్టత రానుంది. మరోసారి తామే అధికారంలోకి వస్తామని జేడీయూ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈసారి మార్పు ఖాయమంటోంది ఆర్జేడీ. ఇదిలా ఉంటే ఎన్నికల నగరా మోగడంతో అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ లో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. పొత్తుల్లో సీట్ల లెక్కలేసుకుంటున్నాయి.

ఇప్పటికే జేడీయూ, బీజేపీ, మాజీ ముఖ్యమంత్రి జీతం రాయ్ మాంజీ పార్టీలకు పొత్తు ఖరారైంది.. అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల పొత్తు కూడా కుదిరింది. మరి త్వరలో ఇక్కడ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో తెలియనున్నంది. అయితే ఈ ఎన్నికలను అధికార పార్టీ మరోసారి ప్రతిష్టంగా తీసుకుంటున్నట్టు సమాచారం.

తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్లపై బీజేపీ గురి.. ?

మీ విధానాలు అన్ని రాష్ట్రాలకి ఆదర్శం.. జగన్ పై మోడీ ప్రశంసలు..!

అచ్చెన్నా కి అంత దమ్ముందా.. దిగజారిపోయిన పార్టీ ని…?

మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడా….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -