Friday, March 29, 2024
- Advertisement -

టీడీపీకి గట్టి దెబ్బ.. వైసీపీలోకి గంటా.. జగన్ గ్రీన్ సిగ్నల్ ?

- Advertisement -

ఏపీలో జగన్ సర్కార్ దూకుడుగా దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణాలు చేసిన అవేవి పట్టించుకోకుండా ప్రజలకు న్యాయం ఏ విధంగా చేయాలో ఆలోచిస్తూ అందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల చేత ప్రశంసలు అందుకుంటుంది ఏపీ వైసీపీ ప్రభుత్వం. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎన్నో పథకాలను అమలు చేసి ప్రజల చేత బేస్ట్ సీఎం అనిపించుకున్నారు.

కరోనా విషయంలో కూడా ఏ రాష్ట్రం చేయని పనులు చేస్తూ కరోనాను ఆరికట్టే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇది పక్కన పెడితే టీడిపీకి గట్టి ఎదురు దెబ్బ త్వరలో తగలబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో జాయిన్ కాబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించి రంగం సిద్దమైందని అంటున్నారు. సీఎం జగన్ కు సన్నిహితులైన వ్యక్తులతో చర్చలు ముగిశాయని.. వైసీపీలో గంటా చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

ఈ విషయాన్ని గంటా సన్నిహితులు కూడా చెపుతున్నారు. ఆగస్ట్ 15వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. అదే రోజున గంటా వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇంకోవైపు గంటా చేరికపై విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని.. అయినప్పటికి జగన్ మాత్రం పాజిటివ్ గా ఉన్నారని అంటున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఇదిగనుక నిజమైతే టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగినట్లే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఆ ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టనున్న సీఎం జగన్ ?

కంచుకోటలో టీడీపీ దుకాణం బంద్.. గట్టి దెబ్బ కొట్టిన జగన్.!

లోకేష్ బాబుకు భారీ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ వేసిన జగన్..!

ఇది వర్క్ వట్ అయితే వైసీపీలోకి బాలయ్య ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -