Friday, April 26, 2024
- Advertisement -

రోజాకు సీఎం జగన్ గూడ్ న్యూస్.. ఏంటంటే ?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో రోజాకు మంచి క్రేజ్ ఉంది. ఆమె హీరోయిన్ గా సంపాధించిన క్రేజ్ కంటే రాజకీయంగా ఎక్కువ క్రేజ్ సంపాధించుకుంది. రాజకీయాలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా జగన్ కు అత్యంత సన్నిహితురాలుగా పేరు తెచ్చుకుంది. మొదటి మంత్రి వర్గ విస్తరణలో రోజాకు కీలక పదవి దక్కుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ఊహించని కారణాలతో రోజాను సీఎం జగన్ పక్కన పెట్టాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఆమె కాస్త ఆసంతృప్తి అవ్వడంతో.. ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ వంటి కీలక పదవీని ఇచ్చారు జగన్. దీంతో ఆమె కాస్త ఆనంద పడ్డారు. కానీ ఆమె మొదటి నుంచి మంత్రి అవ్వాలనే కోరికతో ఉన్నారు. పలు సందర్భాల్లో కూడా ఆమె తన మనసులో మాటను చెప్పారు. మొదటి విడతలో ఛాన్స్ దక్కకపోయినా… రెండో విడతలో అయినా మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. సామాజిక వర్గాల సమీకరణాల ప్రకారం.. బీసీ సామాజిక వర్గాలకు మంత్రి పదవులు జగన్ కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. దాంతో జగన్ ఆమెకు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

సినీరంగం నుంచి వచ్చిన రోజాకు ఆ వర్గం వారితో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెకు సినీ రంగంకు సంబంధించిన ప్రభుత్వం తరపున నియమించే కమిటీ చైర్మన్ గా రోజాను జగన్ ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారని తెలుస్తోంది. ఆ కమిటీలో రోజా కిందా ఓ ఐఏఎస్ ఆఫీసర్ కూడా నియమించనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన దర్శక , నిర్మాతలు , హీరోలు ఏదైనా షూటింగ్ కోసం అనుమతి కావాల్సి వస్తే ఈ కమిటీని సంప్రదించాల్సి ఉంటుంది.

సీఎం జగన్ తో ముద్రగడ అత్యవసర భేటీ ?

వ్రైవేటులో కూడా కరోనా చికిత్స ఉచితం : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

కరోనాతో చనిపోయినవారిపై మానవత్వం చాటిన జగన్..!

విడుదల రజని నిర్ణయానికి జగన్ కూడా ఆశ్చర్యపోయారు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -