Friday, April 19, 2024
- Advertisement -

పవన్ ని టార్గెట్ చేసే విధంగా నూతన నాయుడు వివాదం..?

- Advertisement -

ఇప్పటికే దళితుడి శిరోమండనం కేసు రాష్ట్రంలో హల్చల్ చేస్తుండగా కొత్తగా నూతన్ నాయుడు వ్యవహారం కొత్త సమస్యలు తెచ్చిపెడుత్న్ది.. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలన్నీ వదిలేసి ఇప్పుడు అందరు ఇదే పెద్ద సమస్య లా బాధితుడిని పరామర్శిస్తున్నారు.. బాధితుడికి జరిగిన అన్యాయం కోసం అతని న్యాయం చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా అధికార పార్టీ సైతం ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుంటుంది..

ఇప్పటికే బాధితుడి ని పలువురు వైసీపీ  నేతలు బాధితుడిని కలిసి పరమర్శించగా అతనికి అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా శోరోమండనం చేసిన వారిని న్యాయస్థానాలు శిక్షించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇక ఈ విషయం చిలికి చిలికి పవన్ కళ్యాణ్ మీద పడేలా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అనిపిస్తుంది.. నూతన్ నాయుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న సంగతి అందరికి తెలుసు.. ఇటీవలే పవన్ ని నిత్యం విమర్శించే రామ్ గోపాల్ వర్మ పై ఓ సినిమా తీసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి అంకితం అని ఓపెన్ గా చెప్పేశాడు..

దాంతో పవన్ ఫాన్స్ చాలామంది నూతన్ నాయుడు ను ఫాలో అవడం మొదలుపెట్టాడు.. యా గర్వంతోనో ఏమో నూతన్ ఇలా చేసి పెద్ద తప్పు చేశాడు.. అయితే దీన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేయించాడని కొందరు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.. ఈ తప్పిదంలో పవన్ హస్తం ఉంది, పవన్ అండ చూసుకుని ఇంతటి దారుణానికి తెగబడ్డాడు అని పవన్ ని వేలెత్తి చూపిస్తున్నారు.. దీనికి కౌంటర్ గా పవన్ ఫాన్స్ ఎక్కడో ఎదో అయితే దానికి పవన్ కి ముడిపెట్టడం సరైనది కాదు అని కౌంటర్స్ వేస్తున్నారు.. ఏదేమైనా నూతన్ నాయుడు చేసిన పనికి పవన్ ని నిందించడం తప్పే కదా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -