Friday, March 29, 2024
- Advertisement -

పవన్ కి ద్రోహం చేసినందుకు రాపాక కు జరగాల్సిందేనా..?

- Advertisement -

రాష్ట్రంలో ప్రజల ఏకగ్రీవ తీర్పుతో అధికారం లోకి వచ్చింది వైసీపీ పార్టీ.. ప్రతిపక్షాల జోరును నిలువరిస్తూ టీడీపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ని కాదని ప్రజలు జగన్ ను నమ్మి గెలిపించారు.. ఇక వైసీపీ నేతలు సైతం ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా వనడుచుకుంటూ వస్తున్నారు.. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు కావస్తుండగా ఇప్పుడు కొంతమంది వైసీపీ నేతలు గతి తప్పుతున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు.. మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత పాలనపై సరైన శ్రద్ధ పెట్టడం లేదట.. దాంతో అక్కడివారు జగన్ కు ఫిర్యాదు చేసేవిధంగా ముందుకు వెళ్తున్నారట..

ఇదిలా ఉంటే తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలులో జనసేన పార్టీ గెలిచినా ఏకైక నియోజకవర్గం అని అందరికి సంగతే.. మొదట్లో అయన స్పెషల్ గా అందరికి కనిపించే వారు కానీ ఇప్పుడు రాపాక ని ఎవరు పట్టించుకోవోడం గమనార్హం..  గెలిచిన జనసేన పార్టీని కాదని వైసిపికి దగ్గరైన రాపాకకు ఇపుడు అధికారపార్టీలో ఆదరణ కరువైందట. గెలిచిన దగ్గర నుండి తన వ్యవహారశైలి కారణంగా వైసీపీకి అనుబంద సభ్యునిగానే రాపాక కంటిన్యు అవుతున్నారు. తనకు తాను వైసీపీ ఎంఎల్ఏగానే ప్రకటించేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో జనసేన కు కూడ అయన పూర్తి గా దూరమైపోయారని చెప్పొచ్చు..

అయితే కొద్దిరోజులుగా నియోజకవర్గంలో రాపాక పరిస్ధితి తల్లకిందులైందని మద్దతుదారులే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలోని పనుల కోసం ఎంఎల్ఏ అధికారుల దగ్గరకు వెళ్ళినపుడు ఎవరు పెద్దగా పట్టించుకోవటం లేదట. ఒకపుడు అధికారుల దగ్గర మంచి జోరు కనబరచిన రాపాకకు ప్రస్తుతం చుక్కెదురవుతోందట. హఠాత్తుగా రాపాక పరిస్దితి ఎందుకు ఇలా దిగజారిపోయింది ? ఎందుకంటే మొన్నటి వరకు నియోజకవర్గంలోని వైసీపీ రెండు వర్గాల్లో ఒకటి ఎంఎల్ఏకు మద్దతుగా నిలబడిందట.

జగన్ విషయంలో బీజేపీ వేరే రూట్లో వస్తుందా..?

రాజు గారి ఓవర్ కాన్ఫిడెన్స్..

ప్రతి చిన్న విషయానికి పొలోమంటూ వచ్చే బీజేపీ నోరు మెదపదేం

ఇప్పుడు మోడీ ఏపీ పై ప్రేమ కురిపిస్తున్నారే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -