లోక్ సభ ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు పెంచారు. ఇప్పటికే కరీంనగర్ అభ్యర్థిగా వినోద్ పేరు ప్రకటించిన కేసీఆర్..ఇవాళ మిగిలిన అభ్యర్ధులను ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
లోక్ సభ స్థానాలు, అభ్యర్థుల వివరాలు
సికింద్రాబాద్- తలసాని సాయికిరణ్ యాదవ్
మల్కాజిగిరి-మర్రి రాజశేఖర్ రెడ్డి
చేవెళ్ల- డా. రంజిత్ రెడ్డి
ఆదిలాబాద్- జి నగేశ్
కరీంనగర్ – బోయిన్ పల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి- బొర్లకుంట వెంకటేశ్
నిజామాబాద్- కల్వకుంట్ల కవిత
మెదక్- కొత్త ప్రభాకర్ రెడ్డి
జహీరాబాద్- బీబీ పాటిల్
మహబూబ్ నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూల్- పి రాములు
నల్లగొండ- వేంరెడ్డి నర్సింహారెడ్డి
భువన గిరి- బూరనర్సయ్యగౌడ్
వరంగల్ – పసునూరి దయాకర్
మహబూబాబాద్- మాలోతు కవిత
ఖమ్మం- నామా నాగేశ్వర్ రావు
హైదరాబాద్- పుస్తె శ్రీకాంత్