Friday, April 19, 2024
- Advertisement -

జగన్ చెప్పిన ఈ ఒక్కటీ కార్యకర్తలు చేస్తే అధికారం వైకాపాదే

- Advertisement -

రాష్ట్రంలో ఉన్న పచ్చ మీడియా సంస్థలన్నీ బట్టలిప్పుకుని పూర్తి నగ్నంగా చిందులు తొక్కుతున్నాయి. ఇక శివాజీలాంటి పెయిడ్ ఆర్టిస్ట్, పవన్‌లాంటి ప్యాకేజ్ ఆర్టిస్ట్‌లు బాబును అధికారంలోకి తీసుకురావడానికి….ఆ తర్వాత వాళ్ళు బాగుపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణలిద్దరూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న అబద్ధపు ప్రచార హోరును దాటి వైకాపా వాయిస్ వినిపించాలంటే వైకాపాకు ఉన్నది కార్యకర్తల బలమే. ఈ రోజు కూడా వైఎస్ జగన్ ఆ కార్యకర్తలందరికీ ఒకటే దిశానిర్ధేశం చేశారు. నారాయణ కాలేజీల హెడ్ నారాయణ, కార్పొరేట్ హాస్పిటల్స్ అధినేతలు టిడిపిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎపిలో విద్య, వైద్యం పేదలకు, మధ్యతరగతివారికి అందని ద్రాక్ష అయిపోతున్న పరిస్థితి. అందుకే వైఎస్ జగన్ మాత్రం ప్రజలందరికీ కూడా విద్య, వ్యైద్యం ఉచితంగా అందించాలన్న గొప్ప ఆశయంతో మేనిఫెస్టో రూపొందించారు. ఇప్పుడిక ఆ ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత కార్యకర్తలదే. ఇప్పటికే ప్రతి గడపకూ చేర్చిన అభిమానులు ఈ చివరి రోజులు ఇంకాస్త ఎక్కువ కష్టపడాలని జగన్ విజ్ఙప్తి చేస్తున్నారు.

YSRCP శ్రేణులకి విజ్ఞప్తి …

శ్రీకాకుళం నుండి హిందూపురం వరకు ఉండే అన్నీ పట్టణాలు , నగరాలలో ఉండే మధ్య తరగతి , దిగువ మధ్య తరగతి, పేద , బలహీన వర్గాల వారికి ఈ రోజు జగన్ ప్రకటించిన రెండు హామీలను వివరంగా చెప్పండి.

corporate విధ్య పేరుతో నారాయణ, చైతన్య, భాష్యం లాంటి సంస్థల దోపిడీ నుండి 40% తక్కువ fees అమలు చెయ్యబోతున్నారు. ఇది స్వయంగా ముఖ్యమంత్రి బాధ్యుడిగా ఉండబోతున్నారు , జగన్ అమలు పరచలేకపోతే మళ్ళీ వోటు అడిగే నైతిక హక్కు ఉండదు . ఒక్క సారి మీ వోటు వేసి మీ పిల్లల భవిష్యత్తు కాపాడుకోండి అని వివరించండి. ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోతే నిలదీయండి అని జగన్ స్వయంగా చెబుతున్నారు.

ఇక వైధ్యం . 40 వేల లోపు ఆదాయం ఉండే shop గుమస్తాలు, పెట్రోలు పంపులలో పని చేసే వారు,అలానే చిరు ఉద్యోగులు . వీళ్ళందరికీ ఉపయోగపడే universal health card గురించి వివరించండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -