Thursday, April 25, 2024
- Advertisement -

పులివేందుల‌లో దూసుకుపోతున్న జ‌గ‌న్‌… భీమ‌వ‌రంలో వెనుకంజ‌లో ప‌వ‌న్‌

- Advertisement -

జ‌గ‌న్ బ్ర‌హ్మాసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ప్ర‌జ‌లు ఒక్క ఛాన్స్ ఇచ్చేసారా. స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త దిశ‌గా వైసీపీ. ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డైన ట్రెండ్స్‌లో వైసీపీ 88 మేజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. ఏక‌ప‌క్షంగా 130 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ఇక వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పులివెందుల‌లో ఆధిక్యంలో దూసుకుపోతంటె ప‌వ‌న్ పోటీచేసిన రెండు నియోజ‌క వ‌ర్గాల్లో భీమ‌వ‌రంలో వెనుకంజ‌లో ఉండ‌గా, గాజువాక‌లో లీడ్‌లో కొన‌సాగుతున్నారు.

2014 ఎన్నికల్లో పులివెందుల స్థానం నుండి జగన్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి పులివెందులలో జగన్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి సుమారు రెండు వేల ఓట్ల ఆధిక్యంలో జగన్ ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య హోరా హోరి పోరు నడిచింది. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -