Thursday, April 25, 2024
- Advertisement -

మిథున్ రెడ్డి మంచి మాట చెప్పాడు..

- Advertisement -

లోకేష్ బాబు ప్రకటించిన ఆస్థుల విషయంలో రకరకాల వార్తలు విహరిస్తున్నాయి.అతను ముందుగానే నేను చెబుతుంది తుస్ అని చెప్పకనే చెప్పేశాడు. మార్కెట్ రేట్ బట్టి కాకుండా కొన్న రేటునే చెబుతున్నామనడం నిజంగా హాస్యాస్పదం.ప్రతి ఏడాది మా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామంటూనే ఇలా ఓం ఫట్ కబుర్లు చెప్పడం చూస్తుంటే జనాలు నవ్వకుంటున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ నేత మిథున్ రెడ్డి చాలా చక్కగా అడిగాడు. మీ ఆస్థుల విలువే ఇంతేనని మీరు చెబుతున్నారు కదా.సరే ఆ ఆస్థులను మా కార్యకర్తమంతా చందాలు వేసుకుని మేము కొనేస్తాం మాకిచ్చేస్తారా అంటూ చురక అంటించాడు.

వైసీపీ నేత మల్లాది విష్ణు కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయమై లోకేష్ కు సవాల్ విసిరారు.బాబు ఆస్థులను మేము కొని వాటిని మార్కెట్ రేటుకు మేమే అమ్మేసి… ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. ఈ సవాల్కు టీడీపీ ముందుకు వస్తుందా మిథున్ రెడ్డి డైరెక్ట్ గా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను 720 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశారని మల్లాది విష్ణు టీడీపిపై ఆరోపణలు చేశారు.అయితే ఇక్కడ మిథున్ రెడ్డి చెప్పిన మాటకు ఏ టీడిపి నేత సమాధానం చెప్పకపోవడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -