Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ లో వినిపించే వాయిస్ ఇతనిదే..!

- Advertisement -

బిగ్‌బాస్‌ 4 సీజన్ మంచి జోరు మీద ఉంది. ఇంటి సభ్యులు జోరు మీదా ఆడుతున్నారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో బిగ్‌బాస్‌ వాయిస్‌ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ వాయిస్ ఎవరిది అన్నది చాలా మందికి తెలియదు. గంభీరంగా ఉండే ఆ స్వరం కొన్ని సార్లు గగుర్పాటుకు కూడా గురి చేస్తుంటుంది.

‘బిగ్‌బాస్‌ కోరిక మేరకు…’ అంటూ వచ్చే ఆ వాయిస్‌ అంటే బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి ఇష్టమే. మరి ఆ వాయిస్‌ ఎవరిది? ఇప్పుడు చూద్దాం. బిగ్‌బాస్‌ సీజన్‌ మొదలైనప్పటి నుండి ఈ వాయిస్ వినిపిస్తూనే ఉంది. ఈ వాయిస్ ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ది. వివిద సినిమాలు, సీరియల్స్‌, ప్రకటనలకు డబ్బింగ్‌ చెప్పిన ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రాధాకృష్ణనే ‘వాయిస్‌ బిగ్‌బాస్‌’. బిగ్ బాస్ వాయిస్ కోసం 100 మంది గొంతులను పరీక్షించారు. చివరికి రాధాకృష్ణ గొంత సరిపోతుందని ఆయనకు తీసుకున్నారు.

ఇంటి సభ్యులు ఏం చేయాలనుకున్నా.. చేయకూడదన్నా అన్నీ బిగ్ బాస్ చూసుకుంటాడు. కనిపించకుండా వినిపిస్తుంటాడు ఈయన. మొదటి రెండు సీజన్స్ లో ఒకే తరహా గొంతును వినిపించిన రాధాకృష్ణ.. ఆ తర్వాత మూడో సీజన్‌కు వచ్చేసరికి కాస్త చెంజ్ చేశాడు. రాధాకృష్న గతంలో సిఐడి లాంటి డబ్బింగ్‌ సీరియల్‌కు కూడా డబ్బింగ్ చెప్పాడు.

ఒక్క నిమిషానికి ముఖేష్ అంబానీ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా..?

డ్రగ్స్ కేసు లో ఈ నలుగురు హీరోయిన్ లు ఏం చెప్పారో చూడండి..?

లగ్జరీ కార్లను బహుమతులుగా ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..!

సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిరంతర పర్యవేక్షణ… రూ.96,550 కోట్లు ఖర్చు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -