Friday, April 19, 2024
- Advertisement -

ముంబైకి చావరేవో!

- Advertisement -

ఐపీఎల్‌-11 సీజన్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు ఫిరోజ్‌-షా కోట్ల మైదానం వేదికైంది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న చావోరేవో మ్యాచ్‌లో ఢిల్లీడేర్‌డెవిల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.ముంబై జట్టులో మెక్లిగన్‌ స్థానంలో ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ రాగా.. ఢిల్లీ జట్టులో అవేశ్‌ఖాన్‌ స్థానంలో​ ప్లంకెట్‌ తుది జట్టులోకి వచ్చాడు.ఈ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్ చాలా కీల‌కం. ముంబై ఇండియన్స్ గెలిస్తే ప్లే ఆఫ్‌కు వెళ్లుతుంది,లేకుంటే ఇంటికి వెళ్తోంది.

ఇక ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచిని ఓడిన పెద్ద‌గా న‌ష్టం ఉండ‌దు.ఎందుకంటే ఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది.13 మ్యాచుల్లో 6 మాత్రమే నెగ్గి ఆరో స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్‌ ఎలాగైన గెలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే ముంబైకే ప్లే ఆఫ్‌ చేరే అవకాశాలున్నాయి. ఆ జట్టు రన్‌రేట్‌ రాజస్తాన్‌, కింగ్స్‌ పంజాబ్‌ జట్ల కన్నా మెరుగ్గా ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -