Wednesday, April 24, 2024
- Advertisement -

సఫారీలపై ఫిల్డీంగ్ ఎంచుకున్న కోహ్లీ సేన..

- Advertisement -

దక్షిణాఫ్రికాతో మొహాలి వేదికగా బుధవారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది టీమిండియా.మూడు టీ20‌ల ఈ సిరీస్‌లో ఈరోజు గెలవడం ద్వారా బోణి కొట్టాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సన్నాహకాలు ప్రారంభించిన టీమిండియా.. ఎక్కువ మంది యువ క్రికెటర్లకి మ్యాచ్‌లో అవకాశాలు కల్పించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -