- Advertisement -
దేశ వ్యాప్తంగా 2019 కొత్త సంవత్సరం వేడుకలను చిన్నా పెద్దా తేడా లేకుండా కొంగొత్త ఉత్సాహంతో, ఉల్లాసంతో జరపుకున్నారు. భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సహా పలువురు క్రీడారంగానికి చెందిన ప్రముఖులు సోషల్మీడియా వేదికగా అభిమానులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు లిపారు.
ప్రస్తుతం టీమిండియా సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఫోటోలను సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.