Saturday, April 20, 2024
- Advertisement -

సిడ్నీటెస్ట్‌లో ఎదురీదుతున్న భార‌త్‌…రోహిత్ సెంచ‌రీ

- Advertisement -

మూడు వ‌న్డేలో భాగంగా సిడ్నీలో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో భార‌త్ ఎదురీదుతోంది. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ (100 నాటౌట్, 110 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. 4-3తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆదుకున్నాడు. ఆరంభం నుంచి సంయమనంతో వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

తొలుత 17 బంతుల వరకు ఖాతా తెరవని హిట్‌ మ్యాచ్‌ తర్వాత విజృంభించాడు. ధోనితో కలిసి భారీ షాట్లు ఆడాడు. దీంతో తన వన్డే కెరీర్‌లో 22వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం జడేజా(3), రోహిత్(103) క్రీజులో ఉన్నారు. 41 ఓవర్లు ముగిసేవరకు భారత్ 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 54 బంతుల్లో 105 పరుగులు చేయాలి. నాలుగు ప‌రుగ‌ల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లోఉన్న టీమిండియార‌ను రోహిత్ ,ధోనీ ఆదుకున్నారు. ఇద్ద‌రూ విలువైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. 51 పరుగులు పూర్తి చేసిన ధోని బెహ్రెన్డెర్ఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -