Thursday, April 25, 2024
- Advertisement -

రెండో టెస్ట్ కు జట్టులో మార్పులు చేసిన విండీస్….

- Advertisement -

విండీస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ 318 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వన్డే, టీ20 సిరీసుల్ని క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ తాజాగా టెస్టు సిరీస్‌పై కన్నేసింది. రెండో టెస్ట్ కు జట్టులో మార్పులు విండీస్ మార్పులు చేసింది. పేసర్‌ మిగెల్‌ కమిన్స్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ కీమోపాల్‌ రానున్నాడు. గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమయి కీమో పాల్ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చారు.

స్తుతం కీమోపాల్‌ అందుబాటులో ఉన్నాడని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. మరో వికెట్‌ కీపర్‌ జామర్‌ హ్యామిల్టన్‌ను జట్టులోనే కొనసాగాలని తాత్కాలిక సెలక్షన్‌ కమిటీ ఆదేశించింది.

వెస్టిండీస్‌ జట్టు:

జేసన్‌ హోల్డర్‌ (సారథి), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, డారెన్‌ బ్రావో, షమ్రా బ్రూక్స్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, రోస్టన్‌ ఛేజ్‌, రకీమ్‌ కార్న్‌వాల్‌, జామర్ హ్యామిల్టన్‌, షానన్‌ గాబ్రియేల్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, షై హోప్‌, కీమో పాల్‌, కీమర్‌ రోచ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -