Saturday, April 20, 2024
- Advertisement -

కోహ్లి వికెట్ తీశాడు.. టెస్ట్ జ‌ట్టులో చోటు సంపాదించాడు?

- Advertisement -

ఇంగ్లండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను ఇండియా ఆడేసింది.టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్నవిషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సాఫీగా సాగుతున్న భారత్‌ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది అదిల్‌ రషీదే.

జోరు మీదున్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ని అద్భుత బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేసి ఇన్నింగ్స్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఇదే ఇప్పుడు రషీద్‌ పాలిట అదృష్టంగా మారింది.అత‌న‌ని టెస్ట్ జ‌ట్టులోకి తీసుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -