Friday, April 26, 2024
- Advertisement -

ఇర‌కాటంలో కుల్దీప్‌…

- Advertisement -

టీమిండియా వికెట్ కీప‌ర్ మ‌హేంద్ర‌సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మీడియా వ‌క్రీక‌రించింద‌ని కుల్దీప్ యాద‌వ్ అన్నారు. ఎటువంటి కారణం లేకుండానే మీడియా తనను వివాదంలోకి లాగిందని, ధోనీకి వ్యతిరేకంగా తాను మాట్లాడ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ధోనీ సలహాలు చాలా సార్లు పని చేయలేదంటూ కుల్దీప్ కామెంట్ చేశాడంటూ మీడియాలో వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకోవ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు కుల్దీప్‌.

మహి భాయ్‌ అంటే నాకు గౌరవముంద’ని ఇన్‌స్టామ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ వివరణ ఇచ్చుకున్నారు. ఆట మధ్యలో ధోని ఎక్కువగా మాట్లాడడు. అవసరం ఉందనుకుంటేనే ఓవర్స్‌ గ్యాప్‌లో మాట్లాడతాడ’ని కుల్దీప్‌ వెల్లడించాడు. మ‌హి భాయ్ అంటె ఎంతో గైర‌వం అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -