Tuesday, April 23, 2024
- Advertisement -

స్టువర్ట్ బిన్నీ భార్య ని పట్టుంచుకోని రైనా

- Advertisement -

సురేష్ రైనా.. మొన్నటి వరకు ఆల్ రౌండర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఫాంలో లేకపోవడం వల్ల అంతర్జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం రంజీల్లో చాలా బిజీగా ఉన్న రైనకు ఊహించని షాక్ తగిలింది. భారత్ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య మయాంతి లాంగర్, టీవీ వ్యాఖ్యాత గ అందరికి పరిచయమే ఎక్కడ క్రికెట్ జరిగినా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.

అందులో భాగంగా న్యూజిలాండ్ ,భారత్ మ్యాచ్ సందర్బంగా కాన్పూర్ వెళ్ళింది. అయితే అప్పటికి అక్కడే రంజీ మ్యాచ్ ల కారణంగా రైనా కూడా అక్కడే ఉన్నాడట. ..టైం పాస్ చేద్ద్దామని వైఫ్ నెట్వర్క్ ఆన్ చేసిన మయాంతి కి వైఫై లిస్టులో రైనా నెట్వర్క్ బ్లింక్ అయిందట.. వెంటనే రైనా వైపై వాడుకుందామని చూసిన మయంతి లాంగర్ వెంటనే రైనా.. నీ పాస్వర్డ్ ఏంటో ఒక్కసారి చెప్పవా అంటూ మేసేజ్ పెట్టిందట.

అయితే ఈ మెసేజ్ కు రైనా కనీసం రిప్లై కూడా ఇవ్వలేదట. దీన్ని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా చెలరేగి పోయి కుప్పలు తెప్పలుగా మయాంతి నా పాస్వర్డ్ తీసుకో నా పాస్వర్డ్ తీసుకో అంటూ.. రెచ్చిపోయారట… మొత్తానికి మయాంతి ఆశలు అడియాసలు అయిపోగా అభిమానుల చేతిలో ఇరుక్కుపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -