Wednesday, May 21, 2025
Home Blog

కార్యకర్తల కష్టాన్ని మర్చిపోను:జగన్

ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది…. ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను అన్నారు మాజీ సీఎం జగన్. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అన్నారు మాజీ...

మళ్లీ సినిమా థియేటర్లు బంద్!

కరోనా లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు బంద్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.తెలుగు ఫిల్మ్...

ఈ వారం ఓటీటీ సినిమాలివే!

ప్రతి వారంలాగే ఈ వారం ఓటీటీలో సినిమాలు అలరించేందుకు రెడీ అయ్యాయి. మే 19, 2025 నుండి ప్రారంభమయ్యే టాప్ షోలు మరియు సినిమాల వివరాలను ఓసారి పరిశీలిస్తే. అవర్ అన్‌రిటెన్ సియోల్ –...

లిక్కర్ స్కాం అయితే..ఆదాయం ఎలా పెరిగింది?

2018-19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.1600 కోట్లు అయితే 2023-24లో లిక్కర్ ఆదాయం రూ.24,700 కోట్లు వచ్చింది… నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లుగా వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా...

ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు!

ఏపీలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మరోసారి నిరూపితమైంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూటమి నేతల మద్యం మోసం బట్టబయలు అయింది. 24x7 మద్యం విక్రయాలు - చట్టాలకు విరుద్ధం కానీ ఇవేమీ...

కూటమి పార్టీలకు కాంగ్రెస్ గతే!

కాంగ్రెస్‌కు పట్టిన గతే కూటమిపార్టీలకు పడుతుంది అన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన మహేష్.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పనిచేసిన ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిలకు సంబంధం...

టీడీపీ ఎంపీ..మైనింగ్ దోపిడి!

ఏడాది పాలనలో హామీల అమలు ఊసే లేదు… లేని స్కామ్‌లను సృష్టించి ప్రభుత్వ అధికారులపైనా కక్షసాధింపులకు పాల్పడుతుందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఏపీ వైపు చూడాలంటేనే బ్యూరోక్రాట్స్‌ భయపడుతున్నారన్నారు. నెల్లూరులో...

పాతబస్తీ అగ్నిప్రమాదం..జగన్ దిగ్బ్రాంతి

పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది అభాగ్యులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం, వైసీపీ...

పాన్‌కార్డు లేదా… అయితే!

పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) అనేది దేశంలో ఆర్థిక లావాదేవీలు మరియు పన్నుల సంబంధిత కార్యకలాపాలకు కీలకమైనది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాన్ కార్డు తప్పనిసరైంది. అయితే ఇప్పటికే దేశంలో కొంతమందికి పాన్‌కార్డు...

ఆధార్‌లో అడ్రస్‌..ఈజీగా అప్‌డేట్!

మీ ఆధార్ కార్డ్‌లో అడ్రస్‌ను అప్‌డేట్ చేయడం ఇకపై ఈజీ. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో చేయవచ్చు. ఆధార్ కార్డు అనేది గుర్తింపు కార్డు కాబట్టి..ఇందులో ఉన్న సమాచారం సరిగ్గా ఉండేలా చూసుకోవడం...

ఇస్రో…పీఎస్‌ఎల్వీ మూడో మిషన్ ఫెయిల్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం తన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C61) ద్వారా EOS-09 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడంలో విఫలమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి...

హీరో బెల్లంకొండపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసు

టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్పై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, పోలీసు కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించినందుకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. మే 13న జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ...

హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు..వివరాలివే

హైదరాబాద్ మెట్రో ప్రయాణకులకు ఝలక్ ఇచ్చింది. అధికారికంగా టికెట్ ధరలు పెంపును ప్రకటించింది. కనిష్ఠ టికెట్ ధర ₹10 నుంచి ₹12కి, గరిష్ఠ టికెట్ ధర ₹60 నుంచి ₹75కి పెంచినట్లు అధికారులు...

వక్ఫ్ చట్టం.. విచారణ వాయిదా

వక్ఫ్ సవరణ చట్టం 2025పై విచారణను మే 20కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వక్ఫ్ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే ప్రధాన...

ఐస్‌క్రీంలో బల్లి తోక..వైరల్ న్యూస్!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓ ఐస్ క్రీం షాప్‌లో కోన్ ఐస్‌క్రీం కొనుగోలు చేయగా చివరలో బల్లి (లిజార్డ్) తోక కనిపించింది. దీంతో ఆమె తీవ్ర...

WTC ఫైనల్..ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023–25 సైకిల్‌కు సంబంధించిన బహుమతి వివరాలను ప్రకటించింది. ఈ సారి చాంపియన్ జట్టు కోసం రికార్డ్ స్థాయిలో USD 3.6 మిలియన్...