Wednesday, May 21, 2025
Home Blog Page 2

వక్ఫ్ చట్టం.. విచారణ వాయిదా

వక్ఫ్ సవరణ చట్టం 2025పై విచారణను మే 20కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వక్ఫ్ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే ప్రధాన...

ఐస్‌క్రీంలో బల్లి తోక..వైరల్ న్యూస్!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓ ఐస్ క్రీం షాప్‌లో కోన్ ఐస్‌క్రీం కొనుగోలు చేయగా చివరలో బల్లి (లిజార్డ్) తోక కనిపించింది. దీంతో ఆమె తీవ్ర...

WTC ఫైనల్..ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023–25 సైకిల్‌కు సంబంధించిన బహుమతి వివరాలను ప్రకటించింది. ఈ సారి చాంపియన్ జట్టు కోసం రికార్డ్ స్థాయిలో USD 3.6 మిలియన్...

ఏపీ డీఎస్సీ..చివరి అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కీలక హెచ్చరిక. AP మెగా DSC 2024 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నేడే. ఇవాళ రాత్రి 11:59 గంటల వరకు...

ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్!

కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో జరిగిన అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్దమైంది రేవంత్ రెడ్డి సర్కార్. కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు...

IPL:విదేశీ ఆటగాళ్లు అనుమానమే!

ఈ నెల 17 నుండి ఐపీఎల్ 2025 ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నమెంట్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్...

అందాల పోటీల కోసం..పేదవారి ఇళ్లు ధ్వంసమా?

అందాల పోటీల్లో పాల్గొంటున్న వారి వరంగల్‌ పర్యటన కోసం పేదల ఇళ్లు కూల్చుతున్న రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ అరాచక కాంగ్రెస్ విధానంపై రాహుల్...

కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు

భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి భద్రత పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు రామ్మోహన్‌కు వై-కేటగిరీ సెక్యూరిటీ...

నానికే పంచ్‌ ఇచ్చిన ఆ హీరోయిన్‌!

టాలీవుడ్‌లో సహజనటి జయసుధ అయితే సహజ నటుడు నాని. అష్టాచమ్మ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయినా నాని.. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. నానితో సినిమా అంటే గ్యారెంటీ...

OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!

థియేటర్లతో పోటీగా ఓటీటీ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఓటీటీల్లోనూ సినిమాలు చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి వెబ్ సిరీస్‌లు. సినిమాలతో...

సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!

సిగరేట్..లిక్కర్ రెండు హానికరమే కానీ మన గుండెకు ఏది ఎక్కువ ప్రమాదకరం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దేశంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య...

అమరావతి..ప్రజా రాజధానేనా!

అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభం పేర కూటమి సర్కార్ చేసిన అట్టహాసం తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏమి లేదు. ఈసారైనా రాజధాని నిర్మాణానికి మోడీ నిధులు ప్రకటిస్తారని ప్రజలు భావించారు కానీ మాటలతోటే...

ఖాకీ డ్రెస్ విలువ తెలిసేలా చేద్దాం!

వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు జగన్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులు, అధికారుల పేర్లని రాసి పెట్టుకోండి .. అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఖాకీ డ్రెస్ విలువ...

రంగంలోకి దిగిన INS విక్రాంత్!

భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. ఇప్పటికే వాయు సేన,నౌకా దళం రంగంలోకి దిగగా తాజాగా ఐఎన్‌ఎస్ విక్రాంత్ కూడా కదన రంగంలో అడుగుపెట్టింది. పాకిస్తాన్‌...

వీరజవాన్ల వెంటే యావత్ భారత్!

భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా.. అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది… మా...

IPL 2025:టెన్షన్..ఐపీఎల్ మ్యాచ్ రద్దు!

భారత్ పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ 2025లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌ను రద్దు చేశారు.10.1 ఓవర్ల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే...