Saturday, April 20, 2024
- Advertisement -

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

- Advertisement -

నేపాల్​లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పశ్చిమ నేపాల్​లోని బైఠాడి జిల్లాలో కొడ్పెలోని దశరథ్ చాంద్​ రహదారిపై అదుపు తప్పిన బస్సు.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మరో 34 మందికి గాయాలయ్యాయి.

మహేంద్రనగర్​ నుంచి ఘన్నా వెళుతుండగా గురువారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8 గంటలకు సహాయకచర్యలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.

క్షతగాత్రుల్లో తొమ్మిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కందహార్ లో రాకెట్ దాడి.. మహిళలు మృతి

కుమురంభీం జిల్లాలో దారుణం.. యువకుడిని చంపిన పులి!

రాజస్థాన్​లో ఘోర ప్రమాదం..8 మంది కూలీలు దుర్మరణం ..!

దారుణం.. అందుకు ఒప్పుకోలేదని ముక్కు కోశాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -