Wednesday, April 17, 2024
- Advertisement -

ప్రమాదంలో పూరీ-సూరత్..ఏనుగుని ఢీ..!

- Advertisement -

ఒడిశాలోని హాతిబరి, మానేస్వర్ స్టేషన్ల మధ్య పూరీ-సూరత్ ఎక్స్​ప్రెస్​ రైలు పట్టాలు తప్పింది. సంబల్​పూర్ డివిజన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు.

ఉదయం 7.24 గంటలకు హాతిబరిలో ప్రారంభమైన రైలు.. సంబల్​పూర్ డివిజన్ పరిధిలో అర్థరాత్రి 2.04 గంటలకు ఏనుగును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంజన్ ఫ్రంట్ ట్రాలీలో ఆరు చక్రాలు పట్టాలు తప్పాయని సంబల్​పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్​కుమార్ వెల్లడించారు. ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారని, ఏనుగు మరణించిందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -