Friday, April 19, 2024
- Advertisement -

హర్యానాలో దారుణం.. యువతిపై 25 మంది సామూహిక అత్యాచారం!

- Advertisement -

దేశంలో ఓ వైపు కరోనా వైరస్ తో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మనిషికి మనిషి సహాయంగా ఉండాల్సిన పరిస్థితి.. కానీ కొంత మంది కామంధులు మాత్రం ఆడవారిపై రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా హర్యానాలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై 25 మంది కామంధులు రెచ్చిపోయి అత్యాచారానికి వొడికట్టారు. పల్వాల్ జిల్లాలో ఈ నెల 3న ఈ ఘటన జరగ్గా బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

బాధిత యువతినికి ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో యువతిని కలవాలని ప్రపోజల్ చేశాడు. యువతి రాగానే ఆమెను కిడ్నాప్ చేసి రామ్‌గఢ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరికొంత మంది యువకులు ఉన్నారు.

రాత్రి వారంతా కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పపడి బదార్‌పూర్ సరిహద్దు వద్ద వదిలేసి పరారయ్యారు. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నేను ప్రజలకు సేవ చెయ్యడం ఒక కల.. ఆర్జీవీ!

టాలీవుడ్ లో మరో విషాదం.. తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి తండ్రి మృతి

నేటి పంచాంగం, శనివారం (15-05-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -