Saturday, May 3, 2025
- Advertisement -

ఏపీలో గెలిచేది జగనే….

- Advertisement -

ఏపీలో గెలిచేది జగనేనని తేల్చేసింది ఆరా మస్తాన్ సర్వే. ఆరాతో పాటు పలు సంస్థలు వైసీపీనే రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పేసింది. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించాయి.

ఆరా సర్వే ప్రకారం వైసీపీ 94-104 అసెంబ్లీ స్థానాలు,13-15 పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. టీడీపీకి 71-81 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అలాగే 10-12 పార్లమెంట్ స్థానాలను ఆ పార్టీ గెలుస్తుందని చెప్పింది.

సర్వే సంస్థ – SAS Group (Sri Atma Sakshi Group)

వైసీపీ – 98-116
టీడీపీ కూటమి – 59-77

పార్లమెంట్

వైపీపీ – 16
టీడీపీ కూటమి – 8

సర్వే సంస్థ – Q MEGA
అసెంబ్లీ
వైసీపీ – 120
టీడీపీ కూటమి – 50-60

పార్లమెంట్

వైసీపీ – 20-24
టీడీపీ కూటమి- 01-05

సర్వే సంస్థ – HMR
అసెంబ్లీ
వైసీపీ – 91-101
టీడీపీ కూటమి – 73-83

పార్లమెంట్

వైసీపీ – 13-17
టీడీపీ కూటమి – 08-12

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -