Friday, May 2, 2025
- Advertisement -

ఎమ్మెల్సీ దువ్వాడపై సస్పెన్షన్ వేటు

- Advertisement -

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైయ‌స్ఆర్‌సీపీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే సస్పెండ్ చేసినట్టు సమాచారం.

ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది వైసీపీ. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడని సస్పెండ్ చేసినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -