Thursday, March 28, 2024
- Advertisement -

త్రిష పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలుసా ?

- Advertisement -

త్రిష.. టాలీవుడ్లో చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించింది. ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి స్టార్ లతో నటించి స్టా హీరోయిన్ గా ఎదిగింది. అప్పట్లో వరస సినిమాలతో బిజీ బిజీగా ఉండేది. అయితే కొన్నాళ్ళకు ఆఫర్స్ తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ ఈమెకు పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయి.

కొంత కాలానికి ఇక్కడ కూడా ఆఫర్స్ తగ్గాయి. దాంతో కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తోంది. అయితే ఈమె పెళ్లి వరకు వెళ్లి క్యాన్సల్ చేసుకుంది. వరుణ్ మణియన్ అనే చెన్నై కు చెందిన బిజినెస్ మెన్ తో త్రిష ఎంగేజ్మెంట్ 2015 లో జరిగింది. అయితే అది పెళ్ళి వరకూ వెళ్ళలేదు. వీరిద్దరూ విడిపోయారు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం … పెళ్ళైన తర్వాత త్రిష సినిమాల్లో నటించకూడదు అని వరుణ్.. త్రిష తో ముందే చెప్పాడట.

అంతేకాదు త్రిష … ధనుష్ కు మంచి ఫ్రెండ్. అయితే అతనికి, వరుణ్ కు మధ్య గొడవలు ఉన్నాయట. దీంతో అతన్ని ఎంగేజ్మెంట్ కు, పెళ్ళి కి పిలవొద్దు అని ముందుగానే త్రిషకు చెప్పాడట వరుణ్. అయినప్పటికీ త్రిష ఎంగేజ్మెంట్ లో ధనుష్ కనిపించాడట. దీంతో గొడవ పెద్దది అవ్వడం వల్ల వాళ్ళు విడిపోవడం జరిగిందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -