Saturday, May 3, 2025
- Advertisement -

మల్లన్న వ్యాఖ్యలపై వంశీచంద్‌ రెడ్డి ఫైర్

- Advertisement -

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే, సీడ్యబ్లూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి.నా ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కేవలం తన ఉనికి కోసమేనన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు నిజం కావు. .. ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్న అన్నారు.

తాను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయం.. నా గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించారు అన్నారు. బిఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలలో భాగంగానే మహబూబ్ నగర్ లో బీజేపీ గెలిచిందన్నారు.

కవిత జైల్లో ఉండడంతో ఆమెను బయటకు తెచ్చేందుకు బిఆర్ఎస్, బీజేపీకి అమ్ముడుపోయింది.. గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఎంపీ గా పని చేసిన మహబూబ్ నగర్ లో సిట్టింగ్ బిఆర్ఎస్ సీట్లో బిఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీ కి మద్దతు ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు నా గెలుపు కోసం సమిష్ట కృషి చేశారు అని స్పష్టం చేశారు వంశీచంద్ రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -