Saturday, May 3, 2025
- Advertisement -

మహావిష్ణువు ఆశీస్సులు ఉండాలి: జగన్

- Advertisement -

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రాష్ట్ర ప్రజలందరికీ శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -