Monday, May 5, 2025
- Advertisement -

యూనివ‌ర్సిటీల పాల‌క మండ‌ళ్ల‌ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుక‌న్న ఏపీ స‌ర్కార్..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని 13 యూనివర్శిటీల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అన్ని పాల‌క మండ‌ళ్ల‌ను ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, కడపలోని యోగివేమన, విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, గుంటూరులోని ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం, నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ, శ్రీకాకుళంలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలతో పాటు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం, కాకినాడ జేఎన్టీయూ పాలక మండళ్లను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వ‌ర‌లోనె కొత్త పాల‌క మండ‌ళ్ల‌ను నియ‌మించ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -