Wednesday, May 7, 2025
- Advertisement -

వైఎస్ జగన్ తో కవిత భేటీ?

- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఎంపీ కవిత భేటీ అయినట్టు తెలిసింది.

అయితే జగన్, కవితల సమావేశ విషయాన్ని వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు రహస్యంగా ఉంచాయి. ఈ భేటీ రాజకీయవర్గాల్లో సర్వత్రా ఆసక్తి కలిగిస్తుందని చెప్పాలి.

 అయితే జగన్ భార్య భారతిని బతుకమ్మ సంబరాలకు ఆహ్వానించేందుకే  కవిత వచ్చినట్లు చెబుతున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -