Monday, May 5, 2025
- Advertisement -

మా బలమెంతో మాకు తెలుసు… రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీకి సై

- Advertisement -

గాంధీ జయంతి రోజున జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ తన ‘జనసేన’ పార్టీ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ పెట్టగా అదిప్పుడు వైరల్ అయింది. ఇంతకు పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఎంటి..?

పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు… ఇరు రాష్ట్రాల్లో తమ బలమెంతో తమకు తెలుసునని, బలమున్నంత మేరకే పోటీ చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దించనున్నట్టు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. అన్ని చోట్లా తమ అభ్యర్థులు ఉండబోరని స్పష్టం చేశారు. గెలుపు ఖాయమని భావించిన ప్రతి చోటా జనసేన అభ్యర్థి పోటీలో ఉంటాడని చెప్పారు.

మన బలం 175 ఉంటే 175 పోటీ చేద్దాం. మన బలం ఎంతుంటే అంత, 175 స్థానాలకి తెలంగాణ సహా అన్నింటికీ పోటీ చేస్తాం. లేదా బలం లేదు. మన బలం ఎంతో అంతే చేస్తాం” అని క్యాప్షన్ పెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -