Wednesday, May 21, 2025
Home Blog Page 3

2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13...

ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌.. దేశ పరిరక్షణకు ప్రతీక అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఈ చర్య దేశ భద్రతను కాపాడటంలో భారత సైన్యం...

ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలను భారత్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఈ...

ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌ రెడ్డి కేసులో పోలీసు తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం‌ వ్యక్తం చేసింది. అరెస్టు సమయం, తేదీపై కోర్టుకు తప్పుడు అఫిడవిట్‌లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం...

కోమటిరెడ్డి..భోళా మనిషి!

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఆదిలాబాద్ జిల్లాలో రూ.3900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన...

హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. మే రెండోవారం నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా వార్షికంగా అదనంగా రూ.150 కోట్ల వరకు రాబట్టుకునేలా సంస్థ కసరత్తు...

ఏపీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్

ఏపి ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఎంబిఎ అర్హతగా.. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తి చేయనుంది.ఏపి డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 175 నియోజకవర్గాల...

రైతులకు గుడ్‌న్యూస్‌.. ‘ఫార్మర్ ఐడీ’

దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఫార్మర్ ఐడీ ప్రాజెక్టు అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ల (ఏఈఓ)కు శిక్షణ...

ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!

డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకెళ్తోంది. పెళ్లి సందడి సినిమాతో చిత్రసీమకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. ఆ తర్వాత వరుస సినిరమాలతో ఓవర్...

అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 2.55 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని. ఏపీకి ప్రధాని వస్తున్న నేపథ్యంలో మొత్తం 6 వేల...

వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో ఆ రోజు నుంచి తాడిపత్రికి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు...

శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?

శ్రీ విష్ణు హీరోగా నటించిన రాబోయే తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం "సింగిల్" ట్రైలర్ చిత్రసీమలో వివాదాన్ని రేపింది. బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం, ఇతర నటులు మరియు వారి సినిమాలపై...

నగదు విత్‌ డ్రా చేస్తున్నారా…అయితే?

నేటి నుండి నగదు ఛార్జీల మోత మొగనుంది. ఇకపై ఏటీఏంల నుండి డబ్బు విత్ డ్రా చేస్తే ప్రజలపై భారం పడనుంది. ఇప్పటివరకు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ, బ్యాలన్స్‌ చెక్‌, పిన్‌...

అమరావతి కట్టేనా?..లేక మళ్ళీ మట్టేనా?

ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఏపీకి రానున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు మోడీ. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిలా… ప్రధానికి పలు...

కులగణన మేమే ఫస్ట్ చేశాం – జగన్

కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం జగన్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన జగన్… దేశంలో మొదటిసారిగా బీసీల లెక్కలు చేసింది తామేననని గుర్తు చేశారు. సమాజంలో వెనుకబడిన...

చెన్నై ఖేల్ ఖతం..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌ రేసు నుండి తప్పుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓడిపోవ‌డంతో అధికారికంగా చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. చెన్నై విధించిన 191...