- Advertisement -
లార్డ్స్ మైదానంలో ఇండియా, ఇంగ్లండ్ల మధ్య కీలకమైన రెండో వన్డే జరుగుతోంది. కోహ్లి సేనతో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇయన్ మోర్గాన్ సేనకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం.
రెండు జట్లు ఏ విధమైన మార్పులు లేకుండా మొదటి వన్డే ఆడిన టీంతోనే బరిలోకి దిగాయి. మొదటి వన్డేలో కుల్దీప్ విజృంభించి ఇండియాకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో కోహ్లిసేన వరుసగా రెండో వన్డే గెలిచి కప్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.