చంద్రబాబు కాదు చంద్రముఖి!
చంద్రబాబుకు అధికారాన్ని ఇస్తే చంద్రముఖిని లేపినట్టవుతుందనేది తాను ముందే చెప్పానని మాజీ సీఎం జగన్ అన్నారు. స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ ప్రతినిధులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకపోతే...
పాక్ పౌరులకు వీసా సేవలు రద్దు
పహల్గామ్ దాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దాడికి పాల్పడిన వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక...
ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు!
తన రాజకీయ జీవితంలో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలో వైసీపీ కార్పొరేటర్లతో సమావేశంలో మాట్లాడిన బొత్స…కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలకు...
పాకిస్థాన్తో క్రికెట్ ఆడేది లేదు: బీసీసీఐ
పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో కీలక నిర్ణయం ప్రకటించింది బీసీసీఐ. భవిష్యత్తులో కూడా పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని ప్రకటించింది. ఐసీసీ కారణంగానే పాక్తో తటస్థ వేదికలో ఆడుతున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్...
ఉగ్రదాడి..జగన్ నివాళి
ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళి అర్పించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల...
కేసీఆర్ను చూసేందుకు జనం వస్తారు..కాంగ్రెస్ ఎమ్మెల్యే!
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన కామెంట్ చేశారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగసభకు...
మోదీ అమరావతి షెడ్యూల్ ఫైనల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. మే 2న ప్రధాని అమరావతిలో పర్యటించనుండగా రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభించనున్నారు మోదీ. ఇందుకు సంబంధించి టూర్ షెడ్యూల్ ఫిక్స్...
ఉగ్రదాడి..వైసీపీ క్యాండిల్ ర్యాలీ!
కశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు.
ఉగ్రవాద దాడిని...
ఉగ్రవాద చర్యలను సహించరాదు!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పీఏసీ సభ్యుడు హఫీజ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అమాయక పర్యాటకులపై కిరాతకమైన చర్యగా ఆయన...
సినిమా బాగుంది..కానీ వసూళ్లే!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ను బాక్సాఫీస్ కష్టాలు వెంటాడుతున్నాయి. గత నాలుగేళ్లలో ఆయన 20కిపైగా సినిమాల్లో అక్షయ్ కుమార్ నటించగా ఒకటో, రెండో సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక తాజాగా అక్షయ్...
ఒకరికేమో 600 మార్కులు..మరొకరికి ఒక్కటే మార్కు!
ఏపీ పదోతరగతి ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ ప్లేస్లో నిలవగా ఈ ఫలితాల్లో సంచలనం నమోదైంది. పదోతరగతి ఫలితాల్లో 600కు 600 మార్కులు...
స్కూళ్లకు రేపటి నుండి వేసవి సెలవులు!
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 2024-25 విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. రెండు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుండి జూన్...
పది ఫలితాలు..ఏ జిల్లా ఫస్ట్ తెలుసా!
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను రిలీజ్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 4,98,585 మంది విద్యార్థులు...
ఎమ్మెల్సీ దువ్వాడపై సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైయస్ఆర్సీపీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై...
మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫీసుల్లో ఈడీ ఐదు రోజుల క్రితం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలు పెద్దఎత్తున వెంచర్ ప్రాజెక్టుల పేరిట ప్రజల నుంచి డబ్బులు సేకరించి...
సమంత విడాకులకు కారణం ఇదేనా?
టాలీవుడ్ స్టార్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ను లైక్ చేయడం సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే సమంత, ఆరోగ్య సమస్యల సమయంలో కొంతమంది...