Wednesday, May 7, 2025
- Advertisement -

రిపబ్లిక్​ టీవీ సీఈఓ అరెస్ట్..!

- Advertisement -

కొద్ది రోజుల క్రితం వెలుగుచూసిన టెలివిజన్​ రేటింగ్స్​ పాయింట్స్​ (టీఆర్​పీ) కుంభకోణంలో రిపబ్లిక్​ టీవీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈఓ) వికాస్​ ఖంచందానిను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. సెలవు దినం రోజున ఏర్పాటు చేసే ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసును విచారిస్తున్న క్రైమ్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ (సీఐయూ) ఇప్పటికే 12 మందిని అరెస్ట్​ చేసి విచారిస్తోంది. టీఆర్‌పీల విషయంలో కొన్నిఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయని బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్​) ఇప్పటికే పలు మీడియా సంస్థలపై కేసులు నమోదు చేసింది. కొంతమందికి డబ్బులు ఇచ్చి.. తమ ఛానళ్లు చూసేలా చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.సీఈఓ అరెస్ట్​కు వ్యతిరేకంగా రిపబ్లిక్​ టీవీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -