Sunday, May 11, 2025
- Advertisement -

కరోనా పోరులో కొవిడ్​ యోధులు’గా పాత్రికేయులు..!

- Advertisement -

కరోనా కారణంగా మృతిచెందిన పాత్రికేయులను ‘కొవిడ్​ యోధులు’గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెస్​ కౌన్సిల్​​ ఆఫ్​ ఇండియా(పీసీఐ) కోరింది. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి అందించే ప్రయోజనాలనే జర్నలిస్టులకూ అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖను రాసింది.

హరియాణా సర్కారు అందిస్తున్నట్లుగా.. పాత్రికేయుల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని ఏర్పాటు చేయాలని ప్రెస్​ కౌన్సిల్​ తీర్మానించింది. ప్రెస్​ అసోసియేషన్​, ఇతర పాత్రికేయ సంఘాలు ఈ తీర్మానంలో సంతకం చేశాయి. తీర్మానంతో పాటుగా సమాచార మంత్రిత్వ శాఖకు, అన్ని రాష్ట్రాల, కేంద్రాల సీఎస్​లకు పీసీఐ లేఖలు రాసింది.

Also Read

పాఠశాలలను తెరిచేందుకు అనుమతి కావాలి..!

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్ళే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -