- Advertisement -
ఐపిఎల్ క్రికెట్ మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు తుది నివేదిక అందజేసింది.
మూడు నెలలపాటు పలు విచారణ అనంతరం రూపొందించిన నివేదికను సీల్డు కవర్లో కోర్టుకు సమర్పించారు. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్తోపాటు పలువురు క్రికెటర్లనూ అధికారులను ముద్గల్ కమిటీ విచారించింది.