క్యాంపు ఆఫీసులో కేసీఆర్ కుటుంబ సర్వే
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వేలో ముఖ్య మంత్రి కేసీఆర్ కుటుంబం కూడా పొల్గొంది. నేడు ఉదయం 11 గంటల సమయంలో క్యాంపు ఆఫీసులో అధికారులు కేసీఆర్ కుటుంబ వివరాలు సేకరించారు. ఐటీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి, పిల్లలు ఈ సర్వేలో పాల్గొని వివరాలు అందించారు.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నిర్ణయం హర్షదాయకం
తనకు శాసనసభ్యునిగా అందే జీతం అంతా ప్రజాసంక్షేమానికే ఉపయోగిస్తానని, జీతం నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోనని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
తెరవెనుక ఎన్నోకష్టాలుంటాయి
ఇటీవల కాలంలో జనాలు ఎక్కువగా ముచ్చ టించుకున్న సినిమా 'హేట్స్టోరి 2. ముఖ్యం గా ఈ సినిమాలో కథానాయిక సుర్విన్చావ్లా గురించి చాలా చెప్పుకున్నారు. అమ్మడికి సిగ్గు, బిడియం అంటేనే తెలియదు. గ్లామర్ ఒలకబోయడానికి బాగా తెగించింది.
పూలన్ దేవి హంతకుడికి జీవితఖైదు
పూలన్ దేవి హంతకుడు షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు జీవితఖైదుతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది.
ఫ్యాషన్ ఐకాన్గా మారిన సోనమ్కపూర్
బాలీవుడ్ బ్యూటీక్వీన్ సోనమ్ కపూర్ దేశంలో ఫ్యాషన్ ఐకాన్గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సినిమాల్లో ఫ్యాషనబుల్ డ్రెస్సుల్లో మెరుపులు మెరిపించే ఈ భామ ఫ్యాషన్ షోలలో కూడా షోస్టాపర్గా క్యాట్ వాక్చేస్తూ మైమరపిస్తోంది.
గోల్కొండ కోటలో పటిష్ఠ భద్రత
స్వాతంత్ర్య దిన వేడుకలకు గోల్కొండ కోటలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నాటి వేడుకలకు 5వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత కల్పించారు.
పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదంటున్న కేసీఆర్
హైదరాబాద్లో పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదని... అందుకు తగు విధంగా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.
ఇష్టంలేకపోతే సినిమా చూడొద్దు!
అమీర్ ఖాన్ నటించిన వివాదస్పద 'పీకే' (ప్యార్కే) సినిమాపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ సగ్నత్వం ప్రదర్శించారని సినిమా నిర్మాతపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
‘హౌ ఓల్డ్ ఆర్ యూ’ జ్యోతిక
ప్రముఖ నటి జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ పరిశ్రమ వర్గాలు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్రం తమిళంలో అదే పేరుతో రీమేక్ చేయనున్నారు. 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్ర నిర్మాణ హక్కులను జ్యోతిక భర్త, ప్రముఖ హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్టైన్మెంట్' సొంతం చేసుకుంది.
నాగార్జునసాగర్ వద్ద రక్షణ శాఖ యూనిట్ ఏర్పాటు
నాగార్జునసాగర్లో రూ.1600 కోట్లతో డీఆర్డీఓ విభాగం ఏర్పాటు కానుంది. .ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ యూనిట్ కోసం వంద ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
200 కిలోమీటర్లకు మెట్రోను విస్తరించాలి
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోరైలు పరిధిని 200 కిలోమీటర్ల మేర విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
సినీనటుడు మాదాల రవి అరెస్ట్
వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో నటుడు మాదాల రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కేశాడు!
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఎస్. తోనేశ్వర్ సత్య అనే నాలుగేళ్ల బాలుడు 40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కేశాడు!
చైతూ భలే రొమాంటిక్
అక్కినేని నాగచైతన్య చాలా రొమాంటిక్ అట, అతడు రొమాంటిక్ సినిమాలకు బాగా సూటవుతాడని హీరోయిన్ పూజా హెగ్డే సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది.
ఎంసెట్ కౌన్సెలింగ్ రేపటి నుంచే
తెలంగాణలో 14 నుంచి 23వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో భాగంగా విద్యార్థుల సర్టిఫి కెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మం డలి పేరుతో నోటిఫికేన్ జారీ చేశారు.
18 తరువాత మా వైఖరి వెల్లడిస్తాం
వ్యవసాయానికి 7గంటల నిరంత విద్యుత్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రైతాంగం దారుణంగా నష్టపోతుందన్నారు.