బాలీవుడ్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ పూనమ్ పాండే. పూనమ్కు నెటిజన్లలో మంచి క్రేజ్ ఉంది. దుస్తులు తీసేసి అందరాలు ఆరబోయడమంటే ఈ బోల్డ్ బ్యూటీకీ మహా సరదా. అందుకే ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్న ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తుంటుంది. లోదుస్తుల్లో తన శరీర సౌష్టవాన్ని బయటపెట్టడం, టాప్ లేపి వక్షోజాలను చూపించడం.. ఇలా రకరకాల చేష్టలతో కుర్రకారులో వేడిని పుట్టిస్తోంది.
అయితే క్రిస్మస్ రోజు పూనమ్ చేసిన పనికి నెటిజన్లు తిట్లను దుమ్మెత్తి పోస్తున్నారు. క్రిస్మస్ పండుగ నాడు తన అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ గత నాలుగేళ్లుగా ప్రత్యేక వీడియోను, ఫొటో సెషన్ను పాండే చేస్తూనే ఉంది. కేవలం పబ్లిసిటీ కోసం పవిత్రమైన క్రిస్మస్ రోజున కూడా తన చేష్టలతో కొంతమందికి ఆగ్రహం తెప్పిస్తోంది.
ఈసారి క్రిస్మస్ శుభాకాంక్షలను పాండే అలా ఇలా చెప్పలేదు. తన స్టైల్లో చాలా హాట్గా చెప్పింది. ఒంటి మీద బట్టలు విప్పేస్తూ తన అందాలను చూపిస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. అర్ధనగ్నంగా పూనమ్ పాండే చెప్పిన క్రిస్మస్ శుభాకాంక్షల వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.కేవలం కింద అండర్ వేర్ మాత్రమే వేసుకొని బెడ్పై వేసిన రకరకాల భంగిమలు జుగుప్సాకరంగా ఉన్నాయి.
దిశా పటానికి నెటిజన్లలో విపరీతమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో ఘాటైన ఫోటో షూట్స్ తో నెటిజన్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న దిశా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. కాంట్రవర్సీ లేకుండా పబ్లిసిటి రాదని గమనించిందో ఏమో కానీ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ మధ్యన దీపావళి సందర్భంగా అందాలు ఆరబోస్తూ చేతిలో దీపం పట్టుకుని అభిమానులు పండుగ శుభాకాంక్షలు తెలిపింది. దానిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలసిందే.
తాజాగా మరో సారి నెటిజన్ల ఆగ్రహానకి గురయ్యింది. బికినీ పిక్ ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసింది. దీనితో అభిమానులు మరోమారు దిశా పటానిని ట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి ఏ పనిచేయాలో తెలియదా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.