Wednesday, May 7, 2025
- Advertisement -

అందుకే నిరుద్యోగం పెరుగుతుంది: రాహుల్ గాంధీ

- Advertisement -

ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చడం కోసం రైతుల దగ్గర నుంచి ఆదాయాన్ని, వారి భవిష్యత్తును కేంద్రం లాక్కుంటోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. అందుకోసమే నూతన వ్యవసాయ చట్టాల్ని తెచ్చిందని విమర్శించారు. ఛత్తీస్​గఢ్​లో రైతులకు నగదు బదిలీ పథకం(రాజీవ్​గాంధీ కిసాన్​ న్యాయ్​ యోజన) ఫలాలను అందజేసే కార్యక్రమంలో ఈమేరకు వీడియో సందేశం ఇచ్చారు రాహుల్.

కేంద్రం రైతులు ప్రయోజనాల్ని దెబ్బతీయాలని చూస్తోంది. అందుకు భిన్నంగా కాంగ్రెస్​ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల, శ్రామికల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. గ్రామాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం కాంగ్రెస్​ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని మరోసారి రాహుల్​ ఆరోపించారు.

కిడ్నీలల్లో రాళ్లా.. అయితే ఇవి అస్సలు తినకండి !

ముఖానికి నిమ్మరసం మంచిదేనా

జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -