తెలుగులో పలు సినిమాలో సైడ్ పాత్రలు చేసి.. కొన్ని చిన్న సినిమాలో హీరోయిన్ గా చేసింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ భామ బుల్లితెరపై పలు ప్రోగ్రాంస్ చేస్తూ.. ఆడియో వేడుకలో హోస్ట్ గా కూడా చేస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఈ భామకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు హాట్ యాంకర్స్గా అనసూయ మరియు రష్మీల పేర్లు మాత్రమే వినిపించేవి.
ఇప్పుడు వారిని మించిన స్థాయిలో శ్రీముఖి క్రేజ్ సంపాధించుకుంది. తన తోటి యాంకర్స్తో ఈమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈమె అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. ఈ అమ్మడు ఎన్నో షోలకు మరియు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది. ఈ సమయంలోనే ఈమె అవకాశాల కోసం గెస్ట్ హౌస్లకు కూడా వెళ్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలు నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్కు శ్రీముఖి వెళ్లింది.
{loadmodule mod_custom,Side Ad 1}
అక్కడ ఎవరికి తెలియకుండా జాయిన్ అయ్యి, డాక్టర్కు బాగా డబ్బులు ముట్టజెప్పి అబార్షన్ చేయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పెద్దహాస్పిటల్స్ అయితే అందరికి తెలిసి పోతుందని, ఒక చిన్న హాస్పిటల్లో శ్రీముఖి అబార్షన్ చేయించుకుందని అంటున్నారు. శ్రీముఖి జాగ్రత్త పడ్డా ఆ విషయం బయటకు లీక్ అయ్యింది. అయితే ఈ వార్తలపై శ్రీముఖి సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. ఇది నిజం కాదని.. కేవలం పుకారు అని.. ఇలాంటివి నమ్మొదు అంటూ వారు చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}0BWGNdQ95OY{/youtube}
Related