- Advertisement -
రంగస్థలంలో రాంచరణ్కు అత్తాగా నటిస్తున్న సంగతి తెలిసిందే.నిన్న(ఆదివారం )ప్రీ రీలీజ్ ఈవెంట్లో హీరొయిన్ సమంత కన్నా అనసూయపైనే మీడియా ఎక్కువ ఫోకస్ చేసింది.మొదట ఆ పాత్ర చేయనని చెప్పింది అనసూయ. స్టోరీ విన్న తరువాత సినిమా చేశాను చెప్పుకొచ్చింది.
చిత్ర యూనిట్ అనసూయ రంగమత్త పాత్రకు సంబంధించి పోస్టర్ను విడుదల చేసింది.ఇందులో పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించనున్నట్లు అర్థమౌతోంది. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.