Saturday, May 18, 2024
- Advertisement -

ఔట‌ర్ రింగ్ రోడ్డులో రెండు కార్లు ఢీ….8 మందికి గాయాలు

- Advertisement -

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఔట‌ర్ రింగ్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొట్ట‌డంతో రెండు కార్ల‌ల్లోని 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.వాహనదారులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. వీరిని హుటాహుటిన అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -