టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వివాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.శ్రీరెడ్డి చేసిన రచ్చకు టీవీ చానెల్స్ వారు ఆమెను పట్టించుకోవడం మానేశారు.దీంతో శ్రీరెడ్డి తన ఫేస్ అకౌంట్ వేదికగా పలువురిపై వివాస్పద పోస్ట్లు పెడుతు కాలం గడుపుతుంది.రోజుకో సెన్షేషన్ను రివీల్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.తాజాగా ఆమె తమిళ ఇండస్ట్రీపై కూడా కొన్ని కామెంట్స్ చేసింది.ఏర్.మురుగదాస్,లారెన్స్,శ్రీకాంత్ ఇలా పలువురిపై తన ఫేస్ బుక్లో ఏవో రాసకుంటు వస్తుంది.
తాజాగా ఆమె తన ఫేస్బుక్లో లైవ్లో మాట్లాడింది.లైవ్ లో శ్రీరెడ్డి మాట్లాడుతూ తనను వాడుకున్న వారందరిని వదలబోనని శపథం చేసింది శ్రీరెడ్డి. నేను ద్రౌపది లాంటి దాన్ని, ఆవిడకు ఐదుగురు భర్తలే కావొచ్చు. కానీ నాకు మాత్రం అంతకు మించి అంటూ చెప్పుకొచ్చింది. తనను వాడుకున్న వారందరిని వదలబోనని శపథం చేసింది శ్రీరెడ్డి. ద్రౌపది ఎలా తన ప్రతీకారం తీర్చుకుందో నేను కూడా అధేవిధాంగా నా ప్రతీకారాన్ని తీర్చుకుంటానంటూ శ్రీరెడ్డి ప్రతిజ్ఞ చేసింది.