- Advertisement -
గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై రూమర్స్ వస్తున్నాయి. పూనమ్ అబార్షన్ చేయించుకున్నట్లు పుకార్లు వచ్చాయి. ముంబై హిందుజా హస్పిటల్లో అబార్షన్ జరింగిందనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
ఈ వార్తపై పూనమ్ స్పందిస్తూ.. తాను అబార్షన్ చేయించుకోలేదు అని చెప్పింది.ఇలా వార్తలు రాసిన వారి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను అని తెలిపింది. ఇలా రాసే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకోని రాయాలి కానీ ఏమీ తెలియకుండా ఇలాంటి కథనాలు రాయడం మంచిది కాదు అని పునామ్ మండిపడింది.