Monday, May 20, 2024
- Advertisement -

అమెరికాలో నల్గొండ వాసి మృతి

- Advertisement -

అమెరికాలోని ఇటోవాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన అభిషేక్ రెడ్డి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు.

ఎంఎస్ చదివేందుకు అభిషేక్ అమెరికాకు వెళ్లాడు. 

అభిషేక్‌రెడ్డి మునుగోడు మండలం కొరటికల్లు గ్రామానికి చెందినవాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -