- Advertisement -
అమెరికాలోని ఇటోవాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన అభిషేక్ రెడ్డి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు.
ఎంఎస్ చదివేందుకు అభిషేక్ అమెరికాకు వెళ్లాడు.
అభిషేక్రెడ్డి మునుగోడు మండలం కొరటికల్లు గ్రామానికి చెందినవాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.