స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన దువ్వాడ జగన్నాధం మూవీ.. ముందు.. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న.. కలెక్షన్స్ పరంగా మాత్రం రికార్డు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాలో ఆన్
స్క్రీన్ రొమాన్స్ అదిరిపోయిన.. ఈ ఇద్దరి మధ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్లోజ్ నెస్ బాగా పెరిగిందట.
ఇక అదే ఊపు లో బన్ని అండ్ కో ఫారిన్ ట్రిప్ కూడా వేశారు. ఇక్కడే అసలు సంగతి జరిగింది. ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉండటమే కాదు.. ఓ నైట్ మొత్తం చిత్రయూనిట్ కు చెప్పాపెట్టకుండా బన్ని, పూజా ఎటో చెక్కేశారట. తెల్లారి కాని వారు మళ్లీ దర్శక నిర్మాతలతో జాయిన్ అవ్వలేదట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ హల్ చల్ చేస్తోంది. తన సహ నటులతో అల్లు అర్జున్ క్లోజ్ గానే ఉంటాడు.
అయితే పూజా హెగ్దెతో మాత్రం ఆ క్లోజ్ నెస్ బాగా పెరిగిపోయిందంటూన్నారు. టాలీవుడ్ లో ఎలా అయిన స్టార్ హీరోయిన్ అవ్వాలని.. అల్లు అర్జున్ ను వల్లో వేసుకుందన్న టాక్ కూడా వస్తుంది. అల్లు అర్జున్, పూజా ఆ రోజు నైట్ అంతా విహార యాత్రకు వెళ్ళారా లేక.. ఏం చేశారు అన్నది ఎవరికి అత్తుచిక్కని రహస్యంగా ఉంది. టాలీవుడ్ లో సరికొత్త గాసిప్పులు క్రియేట్ చేస్తున్న ఈ న్యూస్ పై అసలు సినిమా ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. ఇక డీజే మూవీ సక్సెస్ తో పూజా డిమాండ్ ఓ రేంజ్ లో పెరిగింది. అందుకే ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్న సినిమాకు ఏకంగా కోటిన్నార దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. డిజెలో బికినితో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన పూజా రాబోయే సినిమాలో కూడా ఏమాత్రం తగ్గకుండా ఉండేలా గ్లామర్ షోకు రెడీ అవుతుందని అంటున్నారు.
{youtube}daXrbb_gHTI{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related